శ్రీశైలంలో స్వర్ణరథోత్సవం

తొలుత శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్పూర హారతులు సమర్పించారు.

Image Credit : Instagram

అనంతరం స్వర్ణ రథోత్సవం ఆలయ రాజగోపురం నుంచి మాడవీధుల్లోని హరిహరరాయ గోపురం, బ్రహ్మానందరాయ గోపురం, శివాజీ గోపురం మీదుగా తీసుకెళ్లారు. 

Image Credit : Instagram

వందలాదిగా భక్తులు, స్థానికులు స్వర్ణ రథోత్సవాన్ని కార్యక్రమాన్ని తిలకించారు. 

Image Credit : Instagram

ఆది దంపతులు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు.

Image Credit : Instagram